343
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ కోహెడ మండలం వింజపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పొత్తులో ఉన్న వ్యవసాయ బావి మోటర్ స్టార్టర్ వద్ద నీటి వాట విషయంలో అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో తమ్ముడు కొమ్ముల శ్రీనివాస్ రెడ్డి పై అన్న తిరుపతిరెడ్డి గొడ్డలితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు.
గొడ్డలి వేటుతో తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకోని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నిందితుడు తిరుపతి రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు- Cvr Telugu News.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్చేయండి.
భారత్కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్కు షాక్..
ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా …
పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …
టాలీవుడ్లో ప్రముఖ స్టార్ హీరో రా కింగ్ మనోజ్ మంచు ఎన్నో మంచి చిత్రాలతో ఆడియెన్స్ని …
గ్రాండ్గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..
ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 80899