Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh జేసీబీ అద్దాలను పగలకొట్టిన దుండగులు

జేసీబీ అద్దాలను పగలకొట్టిన దుండగులు

by Rama
JCB

శెట్టిపల్లి గ్రామంలో టీడీపీ సర్పంచ్ రీటా ఎల్లప్పకి చెందిన జెసిబి అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన సోమవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో జరిగింది. చంద్రబాబు నాయుడు పర్యటనలో చురుగ్గా పాల్గొన్న సర్పంచ్.. కావాలనే తన జెసిబి అద్దాలను పగులగొట్టారని సర్పంచ్ రీటా ఎల్లప్ప పేర్కొన్నారు. పోలీసులకు పిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

025901
Total views : 149464

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.