Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home TelanganaKarimnagar కస్తూర్బా కాలేజ్ లో విషాదం

కస్తూర్బా కాలేజ్ లో విషాదం

by Satya
Tragedy in Kasturba College

కరీంనగర్ జిల్లాలోని కస్తూర్భా కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లి మండలం శాంతినగర్ కస్తూర్బా కాలేజీలో, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అక్షిత ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది. దింతో కాలేజీ ప్రిన్సిపాల్ హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్ తరలించగా అమె అప్పటికే మరణించింది. విషయం తెలుసుకున్నఅక్షిత తల్లిదండ్రులు హాస్పిటల్ కు చేరుకొని ఆందోళన చేపటారు. కాలేజీలో తమ కూతురికి సంరక్షణ కరువడంతోనే ఆత్మహత్య కు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అక్షిత మృత దేహని మార్చురికి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

014769
Total views : 81007

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.