312
నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలము లోని కొలనూరు, ధర్మారం, మర్తన్నపేట, మల్కపేట గ్రామాలలో బిజెపి అభ్యర్థి చెన్నమనేని వికాస్ రావు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వ గురు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రజలందరూ హిందూ ధర్మం కోసం పాటుపడుతున్నారని, దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయంతో పాటు నియోజకవర్గాన్ని రోల్ మోడల్ లో నిలపనున్నట్లు, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, బిజెపి ఈ నియోజకవర్గంలో గెలుపు ఖాయమన్నారు.




Total views : 61931