రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, brs నుంచి ఎమ్మెల్యే గా 3వ సారి భారీ మెజారిీతో గెలిచినా సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం ప్రజలు భారాస నాయకులు, కార్యకర్తలు తో కలిసి స్థానిక శివ గంగ ఆలయం లో పూజలు చేసి, స్థానిక పోతర్ల బాబయ్యా హల్ లో కార్యకర్తను, నాయకులతో, స్థానిక ప్రజలతో కలసి మాట్లాడరు. కృత్గ్నగా తలు తెలిపారు. మహేశ్వరం ప్రజలు తమ పట్ల చూపిన అభిమానం, ఆదరణ, మరువ లేనిది. మీ రుణం తీర్చుకుంట అని ఎమోషనల్ గా మాట్లాడారు. కష్ట పడి పార్టీ కోసం పని చేసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది విజయోస్థవ సభా కాదు. కృత్గ్న ఙ్ఞత సభ బాధ్యత గా పని చేస్తా, ప్రజా సమస్యల గురించి అలుపు లేకుండా కృషి చేస్తా. ప్రభుత్వం ఎది అయినా పని తీసుకోవడం లో ముందుంట ఇక మీదట మీలో ఉంటా, మీతో కలిసి ఉంటా, ప్రతి ఎలక్షన్ లో మిమ్మలి గెలిపించూకుంట. మి గెలుపు నా గెలుపు ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త తో కలుస్థా మీ గెలుపుకు కృషి చేస్తా… అని తెలిపారు.
చివరి శ్వాస వరకు పోరాటం చేస్తా.. సబితా
247
previous post





Total views : 62128