Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home TelanganaRangareddy కాలే యాదయ్య నామినేషన్ దాఖలు..

కాలే యాదయ్య నామినేషన్ దాఖలు..

by Rama
kale yadhayya

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల చేవెళ్ల నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలే యాదయ్య నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ లో భాగంగా భారీ ఎత్తున జన సమీకరణతో షాబాద్ చౌరస్తా నుంచి నామినేషన్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీగా వచ్చి తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ నామినేషన్ దాఖల్లో చేవెళ్ల బిఆర్ఎస్ ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, షాబాద్ జడ్పిటిసి అవినాష్ రెడ్డి తోపాటు మిగతా కార్యకర్తలతో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కెసిఆర్ ఆయన పథకాలన్నీ నమ్మి ఇంత పెద్ద ఎత్తున జన సమీకరణ వచ్చిందని నన్ను నమ్మి పెద్ద ఎత్తున వచ్చిన జనాలకు నా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పట్లోల్లా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ ఒక సాధు జంతువు లాంటి వ్యక్తిని నమ్మి ఓట్లు వెయ్యాలని ఆయన కోరారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నేర చరిత్రను చూసి మీరు ఓట్లు వేయాల్సిందిగా ఆయన చెప్పారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు త్రిబుల్ వన్ జీవోను అలాగే ఉంచాలని కోరుతున్నట్లు కానీ టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా 111 జీవో ను తీసివేయాలని కోరుకుంటున్న అయన ఈ సందర్భంగా గుర్తు చేశారు..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014229
Total views : 79587

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.