288
సీతానగరం మండలం గోదారి గట్టు రహదారిపై రోడ్ ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం.. మృతుడు వంగలపూడి గ్రామానికి చెందిన పిటక వెంకటేశ్వరరావు (32),గా గుర్తింపు.. ఘటనా స్థలం భారీగా నిలిచిపోయిన వాహనాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడు సీతానగరం నుండి వంగలపూడి వెళుతుండగా జరిగిన ప్రమాదం…





Total views : 61853