పలమనేర్ లోనే పాత ఆర్టీసీ డిపో మనది 1979 నుండి ఆర్టీసీ డిపో ఉంది రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సంపాదించిన డిపోగా నెంబర్ వన్ స్థానంలో ఉంది2021 లో పలమనేరులో ఉండే ఆర్టీసీ బస్సులను పుంగునూరు డిపోకు తరలించారు కుప్పంలో ఉండే ఆర్టీసీ బస్సులను పలమనేరు డిపోకు తరలించారు అది ఎందుకు చేశారో తెలీదు అది పత్రికల్లో కూడా రాలేపలమనేరు ఇది ఇంట్రెస్ట్ కనెక్టివిటీ కర్ణాటకకు తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్న రోడ్ కనెక్టివిటీఎక్కువ కనెక్టివిటీ ఉండే ప్రాంతం ఇది ఒక జంక్షన్ లాగా ఉండే ప్రాంతం పలమనేరుగతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో ఆర్టీసీ డిపో పెట్టడంతో పలమనేరులో ఉండే సర్వీస్ బస్సులను తీసుకెళ్లడంతెలుగుదేశం ఆఫీస్ లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రెస్ మీట్ జరిగింది84 బస్సులు గాను పలమనేరులో ఈరోజు తిరుగుతున్నది 47 సర్వీసులు ఇది చాలా బాధాకరమైన విషయం ఎక్కడ నుండి అయితే బస్సులు తీసుకెళ్లారో దాన్ని వెర్టి ఫైవ్ చేయండి అంటున్న పలమనేరు శాసనసభ్యుడుగా ప్రజల తరపున ఈ డిపోని పునర్ విధించమని ముఖ్యమంత్రి ని కూడా కోరుకోవడం జరుగుతా ఉంది పత్రికా మూలంగా అంటూ ప్రెస్మీట్లో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి తెలిపారు
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- జాతీయస్థాయి పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానస్పద మృతి..జాతీయ స్థాయిలో సత్తా చాటి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మురద్నగర్కు చెందిన ఈ యువ అథ్లెట్, గాజియాబాద్లోని ‘సాయి ఉప్వాన్’…
- జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ…
- జూన్ 2న హైదరాబాద్లో భారీసభ ఏర్పాటు ..జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2న హైదరాబాద్ లో ఓ భారీ సభ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక్ సమ్మేళనం పేరుతో జరగనున్న…
- బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..సింగరేణి సంస్థ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గతంలో సింగరేణి సంస్థను, అధికారులను ఉద్దేశించి బాల్క…
- అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 89165