ప్రభుత్వ కార్యాలయాలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన స్థానంలో మాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫోటోను తొలగించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉండాల్సిన ప్రాంతంలో నేటికి జగన్మోహన్రెడ్డి ఫోటోనే కొనసాగిస్తున్నారు.ప్రభుత్వ కార్యాలయాలోమాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు. ఎన్నికల నియామవళిలో భాగంగా గతంలోనే ఫోటో తొలగించాల్సి ఉంది. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ప్రజలు గమనించలేదు.ప్రభుత్వ కార్యాలయాలోమాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగిసి నూతన ప్రభుత్వం వచ్చినా మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ చాంబర్లో జగన్ ఫోటో తొలగించలేదు. నరసాపురం మాధవాయిపాలెం- సఖినేటిపల్లి గోదావరి రేవు పంటు నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ సమావేశానికి వచ్చిన సభ్యులు చూసి విస్తుపోయారు. అధికారులు నేటికి ఫోటో తొలగించలేదు. ప్రభుత్వ కార్యాలయాలోమాజీ ముఖ్యమంత్రి ఫోటోనే కొనసాగిస్తున్నారు.ఆ విషయమై సమాచారం కోరినా చెప్పకుండా తప్పించుకున్నారు. ఈ విషయముపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడక తప్పదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 90068