Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Latest News మంచిర్యాల జిల్లాలో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన…….!

మంచిర్యాల జిల్లాలో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన…….!

by Rama
మంచిర్యాల జిల్లాలో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన…….!

పురుగుల మందు డబ్బాతో రైతుల నిరసన కలకలం సృష్టించింది, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు పురుగుమందు డబ్బాలను చేతపట్టి నిరసనకు దిగారు , మంచిర్యాల జిల్లాలో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొనకల్ ప్రాథమిక సహకార సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వడ్లు విక్రయించాం కానీ విక్రయించి రెండు నెలలు గడుస్తున్న మాకు డబ్బులు రాలేదు మా డబ్బులను పిఎసిఎస్ పొనకల్ వారు గోల్మాల్ చేషారు మా డబ్బులు మాకు ఇచ్చేవరకు మా నిరసన కొనసాగిస్తాం ఈ రోజు పొనకల్ పిఎసిఎస్ లో రైతుబరోసా నిర్వహించేందుకు వచ్చిన అధికారులను గేటుకు తాళం వేసి నిర్బంధించినట్లు తెలిపారు

FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
    ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిన తోట సాయి వినీల్ కు పాఠశాల చైర్మన్ పొట్లూరి శ్రీమన్నారాయణ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ పాఠశాలలో ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి…
  • హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.
    హైదరాబాద్ ఉప్పల్ లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చిన్నారులు ఇంటి ముందు క్రికెట్ ఆడారని అధికార పార్టీ నాయకుడు పిల్లల తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఘటన వీడియో వైరల్ అయింది. తల్లిదండ్రులపై దాడి చేయడమే కాకుండా తన అధికార బలంతో…
  • జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
    ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం పేరుతో కొత్త కమిటీ ఏర్పాటు చేశారు.అమరావతిలో జనసేన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం సేనా గళం పేరుతో…
  • అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.
    అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో పెళ్లి సంబరాలు విషాదంగా మారాయి. వివాహం జరిగిన కొద్ది గంటల్లోనే వరుడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. జార్జియాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ…
  • శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..
    నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తులు సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి పోటెత్తారు. క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అలంకార దర్శనానికి అనుమతినిచ్చారు. ముందుగా ఆన్లైన్లో బుక్…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019532
Total views : 90979

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.