2050 నాటికి వాషింగ్ మెషీన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్ల వంటి ఇతర వస్తువులను అధిగమించి, భారతదేశంలో ఎయిర్ కండిషనర్ల సంఖ్య తొమ్మిది రెట్లు పెరుగుతుందని అంచనా. 2010 నుంచి ఇళ్లలో వినియోగిస్తున్న ఏసీల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి 100 కుటుంబాలలో 24 కుటుంబాలు ఎయిర్ కండిషనర్ వినియోగిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) రిపోర్ట్ ప్రకారం.. 2019, 2022 మధ్య కూలింగ్ స్పేసెస్ ఎనర్జీ కన్సమ్షన్ 21 శాతం పెరిగింది. అందరూ ఆర్థిక స్థిరత్వం, ఆదాయం పెరిగేకొద్దీ సౌకర్యాలు సమకూర్చుకోవడం సాధారణమే. ప్రస్తుతం భారతదేశంలో చాలా మంది ఎయిర్ కండిషనర్లు(AC) కొనుగోలు చేస్తున్నారు.
కూలింగ్కి పెరుగుతున్న డిమాండ్..
146
previous post