Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh నేడు శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనమాల దీక్ష..!

నేడు శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనమాల దీక్ష..!

by Satya
Sri Varaha Lakshminarasimha Swamy

ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి చందనమాల దీక్ష ఈరోజు నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 41 రోజులు, అలాగే 32 రోజుల దీక్ష తీసుకునే వారికి జనవరి ఆరో తారీకున ముగిస్తుందని, ఉత్తరాంధ్ర జిల్లాలే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్ మరియు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా స్వామివారి భక్తులు చందనమాలను వేసుకోవడానికి భారీగా తరలివచ్చారు. స్వామి వారి దీక్ష తీసుకున్న వారందరికీ ప్రత్యేక దర్శనం, బిక్ష ఏర్పాటు చేశామని, అలాగే దీక్ష తీసుకున్న వారికి స్వామి వారి కండువా ప్రతిమ, పంచ మహిళలకు చీరా, రవికా అందిస్తూ స్వామివారి దీక్షని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామంటున్న సింహాచలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014468
Total views : 80299

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.