Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh రైతుల సమస్యలపై కిసాన్‌ మోర్చా ఆందోళన

రైతుల సమస్యలపై కిసాన్‌ మోర్చా ఆందోళన

by Satya
Kisan Morcha is concerned about farmers' problems

గుంటూరు పట్టణం వ్యవసాయ కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముట్టడికి బిజెపి కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 400కరువు మండలాలకు 130 ప్రకటించడంతో రైతులు ఆగ్రహం వక్తం చేశారు. ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుందని ఆవేదన చెందారు. ఇది వ్యతిరేక ప్రభుత్వం అంటూ వ్యవసాయ కార్యలయం వద్ద బిజెపి కిసాన్ మోర్చా నాయకుల నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళనలు చేశారు. న్యాయం చేసే వరకూ తమ పోరాటం ఆగదన్నారు. రైతుల కోసం కిసాన్ మోర్చా అండగా ఉంటుందని తెలిపారు. దీంతో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

014090
Total views : 78949

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.