Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra PradeshPrakasam 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ..

100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ..

by Rama
YSR Statue

మార్కాపురం గడియార స్తంభం సెంటర్ లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించి “ఆడుదాం ఆంధ్ర” కార్యక్రమాన్ని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నజాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఎస్పి వీరరాఘవ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు.. స్థానిక గడియారం వద్ద నుండి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు 100 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ లో మున్సిపల్, పంచాయితీ, సచివాలయ అధికారులు, వాలింటర్లు పాల్గొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించే ఆటల పోటీలను ప్రారంభించారు.

Advertisements

You may also like

Our Visitor

039786
Total views : 200828

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: