Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra Pradesh కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!

కోరుకొండలో రెచ్చిపోయిన దొంగలు..!

by Satya
Angry thieves in Korukonda

తూర్పుగోదావరి జిల్లా(East Godavari) :

తూర్పుగోదావరి జిల్లా(East Godavari) కోరుకొండలో దొంగలు రెచ్చిపోయారు. అయ్యప్ప జ్యువెల్లరీ తాకట్టు షాపు తాళం పగులగొట్టారు. విలువైన ఆభరణాలను అపహరించారు. సుమారు 18 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, లక్ష రూపాయలు నగదు అపహరణకు గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గోకవరం మండలం కొత్తపల్లిలో ఇలాంటి ఘటన మరువక ముందే మరోటి చోటుచేసుకుంది. దీంతో వ్యాపారులు హడలిపోతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి వసంత…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి.


Advertisements

You may also like

Our Visitor

019412
Total views : 90683

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.