363
ఉమ్మడి సమావేశం (AP Political News)
అమరావతి, విజయవాడలో బీజేపీ – జనసేన – టీడీపీ తొలి ఉమ్మడి సమావేశం. సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై చర్చ. సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం. ఇప్పటికే సీట్ల అంశంపై చర్చిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ జై జయంత్ పాండా, సంఘటన మంత్రి శివ ప్రకాష్. నిన్న బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ పెద్దలు భేటీ. నేడు మరొసారి ఉమ్మడి సమావేశం.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి …
ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..
ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ …
కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..
సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 90053