Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home National నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి…

నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి…

by Prakash
Maoist encounter

మావోయిస్టు ఎన్కౌంటర్(Maoist encounter)

ఛత్తీస్ ఘడ్ మహారాష్ట్ర గడ్చిరోలి సరిహద్దులో భారీ ఎన్కౌంటర్. మావోయిస్టులకు ఊహించిన రీతి లో భారీ ఎదురుదెబ్బ. నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి. 36 లక్షల రివార్డుతో నలుగురు నక్సల్ కమాండర్లు ఎన్‌కౌంటర్‌లో మృతి. ఈరోజు ఉదయం ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ఎన్కౌంటర్. C60 కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు మృతి. ఎన్‌కౌంటర్‌లో డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంగాతు, ప్లాటూన్ సభ్యుడు కురసం రాజు, ప్లాటూన్ సభ్యుడు వెంకటేష్ మృతి. ఘటన స్థలం నుండి ఒక AK47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014472
Total views : 80311

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.