Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh Kurnool : పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు..!

Kurnool : పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు..!

by Satya
Thieves who got angry in broad daylight

కర్నూలు(Kurnool) జిల్లా ఎమ్మిగనూరులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. రాఘవేంద్ర కాలనీలో మాధవ రెడ్డి(Madhava Reddy), సరిత దంపతులు నివసిస్తున్నారు. సరిత ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తోంది. ఆమె భర్త ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లాడు. దీంతో, దుండగులు తాళం పగులగొట్టి దోపిడీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న 20 తులాల బంగారు నగలు, 2లక్షల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది చదవండి: అధికార పార్టీ, బిజెపి, జనసేన నాయకులు మధ్య తీవ్ర ఘర్షణ


నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..
నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా కలకలం రేపుతోంది. గూడూరు, కోట ప్రాంతాలను …
యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించిన నారా దేవాన్ష్‌..
మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో కొత్త యూట్యూబ్ ఛాన‌ల్ …
పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బొమ్మిడి …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014381
Total views : 80060

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.