Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh సీఎం పై దాడిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ..

సీఎం పై దాడిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ..

by Prakash
Mukesh Kumar Meena

అమరావతి(Amaravathi),

సీఈఓ ముఖేష్ కుమార్ మీనా | Mukesh Kumar Meena

సీఎంపై దాడిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ. విజయవాడ సీపీ కాంతి రాణాను నివేదిక కోరిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. సీపీ కాంతి రాణా నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్న సీఈఓ.. ఏపీలో జీరో వయలెన్స్‌ ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకున్న ఈసీ.. ఏకంగా సీఎంపైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్.. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పూర్తి స్థాయు నివేదిక ఇవాలని సీపీ కాంతి రాణాను ఆదేశించిన మీనా.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సీఎం పై దాడిని సీరియస్‌గా తీసుకున్న ఈసీ..
Advertisements

You may also like

Our Visitor

019184
Total views : 90068

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.