348
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సీఎం పై దాడిని సీరియస్గా తీసుకున్న ఈసీ..
అమరావతి(Amaravathi),
సీఈఓ ముఖేష్ కుమార్ మీనా | Mukesh Kumar Meena
సీఎంపై దాడిని సీరియస్గా తీసుకున్న ఈసీ. విజయవాడ సీపీ కాంతి రాణాను నివేదిక కోరిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. సీపీ కాంతి రాణా నుంచి ప్రాథమిక సమాచారం తీసుకున్న సీఈఓ.. ఏపీలో జీరో వయలెన్స్ ఎన్నికలే టార్గెట్గా పెట్టుకున్న ఈసీ.. ఏకంగా సీఎంపైనే దాడి జరగడంతో ఈసీ సీరియస్.. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పూర్తి స్థాయు నివేదిక ఇవాలని సీపీ కాంతి రాణాను ఆదేశించిన మీనా.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: సీఎం పై దాడిని సీరియస్గా తీసుకున్న ఈసీ..





Total views : 90020