ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) సతీమణి వైఎస్ భారతి రెడ్డి(YS Bharathi Reddy)కి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది. వేంపల్లిలో ఎన్నికల ప్రచారం(Election campaign) నిర్వహిస్తుండగా కుమ్మరం పల్లె గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పట్టాదారు పాస్ పుస్తకం వైస్ జగన్ ఫొటో ఉండటాన్ని తప్పుపట్టారు. వైసీపీ నాయకుడు కుమ్మరాంపల్లి భాస్కర్ రెడ్డి పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫొటో లేకుండా చూడాలని..వైయస్ భారతి రెడ్డిని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి సమావేశంలో నా ఎస్సీ.. నా బిసి.. నా మైనారిటీ అంటున్నారే కానీ.. ఒక్కసారి కూడా నా రైతన్న అని అనడం లేదని ఆయన వైఎస్ భారతీరెడ్డి వద్ద అన్నారు. రైతు భరోసా కింద ఇస్తున్న 16 వేలు రైతులకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని… నగదు మొత్తాన్ని పెంచడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని భాస్కర్ రెడ్డి సూచించారు. అందుకు వైఎస్ భారతి సానుకూలంగా స్పందించారు.
- చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అరెస్టు జరిగి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిరసన తెలిపారు. ‘నిజం గెలిచింది’ అనే నినాదంతో ఉండవల్లిలోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించి నాటి…
- సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమలు, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. ఎన్నికల హామీ మేరకు…
- భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అనే మూడు మూల మంత్రాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సచివాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య ఉంటూ వారి జీవితాల్లో వెలుగులు నింపడమే అసలైన సుపరిపాలన అని అన్నారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.