రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు,ఉప ముఖ్యమంత్రిగా పవన్కళ్యా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా ఉయ్యూరు సుందరమ్మపేటలోగిరిడి వెంకటేష్ ఆధ్వర్యంలో యువకులు నిర్వహించిన ఈ విజయోత్సవ సంబరాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నారు పెద్ద ఎత్తున యువకులు,మహిళలు ఉత్సాహంగా టపాసులు కాలుస్తూ dj పాటల తో రాజేంద్ర ప్రసాద్ గారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి కేక్ కట్ చేయించి సంబరాలు కోలాహలంగా టీడీపి, జనసేన,బీజేపీకూటమి సంబరాలు నిర్వహించారు.ఈసందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ టీడీపి, జనసేన,బీజేపీ కార్యకర్తల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని,గత ycp పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని ఇక నుండి చంద్రబాబు పాలనలో మంచిరోజులు వస్తాయని అన్నారు,
ఈ కార్యక్రమంలో సగర సాధికార కన్వీనర్ శ్రీనివాస్,మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా,బీసీ సెల్ కార్యదర్శి రాజులపాటి ఫణితదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 201430