స్థానిక శెట్టిబలిజిపేటలో మెయిన్ జగ్గంపేటలో డ్రైనేజీ పూడికతీత ప్రారంభించిన టిడిపి అధ్యక్షులు నవీన్ . ఈ సందర్భంగా జీను మణిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నాయకుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండానే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం ఎన్నికలకు ముందు మా నాయకులు నెహ్రూ, నవీన్ లు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ప్రజల వివరించిన సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చడంలో భాగంగా ఈరోజు శెట్టిబలిజిపేటలో డ్రైనేజీల సమస్యను ముందుగా తీర్చాలని ఉద్దేశంతో పూడికతీత ప్రారంభించామని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం సంబంధించి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్య వివరించడం అప్పుడే అధికారులు దీనిపై చర్యలు ప్రారంభించడం జరిగిందని గత వైసిపి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో ఒక్కరోజైనా ప్రజా సమస్యల పరిష్కరించలేదని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, బుర్రి సత్తిబాబు, బచ్చల సుధీర్, పిలా మహేష్, కురుమల్ల నాగేశ్వరరావు, నే దూరి గణేష్, తోలుగంటి ప్రవీణ్ రెడ్డి, నండ్ల చిరంజీవి, రీస్ రమణ,కొండ్రుతూశ్రీను, వైభోగుల కొండబాబు యాదవ్, రాయి సాయి, వైభోగుల శ్రీనివాస్ యాదవ్, తుమ్మల కిషోర్, గొర్రెల వీరబాబు, కింగం రామకృష్ణ, చేలికాని హరి ముత్యాల సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, పలివెల ఏసు రాజు, తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
- వరంగల్లో డీఆర్ఐ అధికారుల సంచలన ఆపరేషన్..వరంగల్లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
- పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
- Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..పంజాబ్ కింగ్స్కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
- Delhi Capitals అద్భుత ఫినిష్తో ఉత్కంఠ పోరులో విజయం..ఈ మ్యాచ్లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 80402