మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో BRS అభ్యర్ధి దుర్గం చిన్నయ్యకు శాసనసభ సర్వత్రిక ఎన్నికల ప్రచారంలో నిరసన జ్వలాలు ఎదురుకుంటున్నారు. 2014 లో జరిగిన ఎన్నికలు, తెలంగాణ సెట్టిమెంట్ తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది 2018లో ఎన్నికలు రెడోదాపా సంక్షేమ పథకాల,, అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలంటే మళ్ళీ గులాబీ పార్టీని గెలుపుంచాలన్న వాదం తో ప్రజల్లోకి వెళ్లారు కానీ 2023 శాసనసభ సర్వత్రిక ఎన్నికల్లో మూడో దాఫా విజయం పొందాలన్న ఆతృతతో గులాబీ తహ తహ లాడుతుంది కానీ అందుకు భిన్నంగా నియోజకవర్గల్లో అభ్యర్థుల పాలన పై అసంతృప్తి వెల్లువేత్తుతుంది భూ కబ్జాలు, ప్రభుత్వ భూములను ధరదాత్తం చేయడం, మౌలిక వసతులను సమాకుర్చడంలో విఫలం కావడం తో ప్రజల్లో ఆదరణ కరువైంది సొంత గ్రామాన్ని( జెండా వెంకట పూర్ ) అభివృద్ధి చేయకపోవడంతో గ్రామంలో వ్యతిరేక పావనాలు విస్తున్నాయి సొంత పార్టీ నాయకులు, ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని విడారు , మరి కొందరు కౌన్సిలర్లు పార్టీ వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది రెండు పర్యాయలు గెలిచినా దుర్గం చిన్నయ్య హైట్రిక్ గెలుపు నల్లేరు మీద నడక అన్నట్లుగా మారింది.
సంక్షేమ పథకాల పై చిన్నయ్య కు నిరసన సెగలు..!
458
previous post




Total views : 194636