Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh నూజివీడులో కన్నీళ్లు పెట్టుకున్న వెంకటేశ్వరరావు

నూజివీడులో కన్నీళ్లు పెట్టుకున్న వెంకటేశ్వరరావు

by Satya
Muddaraboina Venkateswara Rao

నూజివీడులో టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో అత్యవసరంగా సమావేశమయ్యారు స్థానిక టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు. సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా ఉద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. గత కొన్ని రోజుల క్రితం టీడీపీ అధిష్టానం టికెట్ తనకే కేటాయించిదంటూ నూజివీడు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించారు కొలుసు పార్ధసారధి. కొలుసు పార్ధసారధి పర్యటనతో తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న ముద్దరబోయిన అభిమానులు. నూజివీడు టీడీపీ సీటు కేటాయింపుపై చంద్రబాబుతో చర్చించి అనంతరం కార్యకర్తలతో ముద్దరబోయిన సమావేశమయారు. నియోజకవర్గ వ్యాప్తంగా మరోమారు ప్రజా అభిప్రాయం సేకరించి వాస్తవ ఫలితం ఆధారంగా తనకు నూజివీడు టీడీపీ టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిపారు ముద్దరబోయిన. 10 ఏళ్ళుగా నూజివీడు నియోజకవర్గంలో కార్యకర్తలను బలోపేతం చేస్తూ పార్టీ కార్యక్రమాలను భుజాన మోసిన ముద్దరబోయినకు అన్యాయం చెయ్యవద్దని నినాదాలు చేసారు ముద్దరబోయిన వర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.     

 మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • జిందాల్ ప్లాంట్ నిర్వహణ తీరుపై డిప్యూటీ సీఎం పవన్ ఆరా..
    జిందాల్ ప్లాంట్ ఏర్పాటు వ్యయం, నిర్వహణ తీరుపై ప్లాంట్ ప్రతినిధులను, అధికారులను రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, యూనిట్ విక్రయ ఛార్జీల వివరాలను ఆయనకు ప్రతినిధులు వివరించారు. కాకినాడ…
  • అంతర్జాతీయ యోగా డే నిర్వహణపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష..
    రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్…
  • చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం…
    అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఏడీసీ అధికారులు,…

Advertisements

You may also like

Our Visitor

019184
Total views : 90068

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.