Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Business లారీని ఢీకొన్న కారు..

లారీని ఢీకొన్న కారు..

by Rama
Lorry-Car Accident

ఎన్ టి ఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కేతనకొండ గ్రామంలో తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. కారులో 8 మంది ప్రయాణిస్తుండగా అందులో ఇద్దరు చనిపోగా, మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039781
Total views : 200817

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: