Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh కృష్ణలంక కనకదుర్గమ్మ వారధిని ప్రారంభించిన సీఎం జగన్

కృష్ణలంక కనకదుర్గమ్మ వారధిని ప్రారంభించిన సీఎం జగన్

by Satya
CM Jagan inaugurated Krishna Lanka Kanakadurgamma bridge

విజయవాడ(Vijayawada):

విజయవాడలో కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి వంతెనను ఇవాళ సీఎం జగన్(CM Jagan) ప్రారంభించారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నామని తెలిపారు. 369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర వాల్‌ నిర్మాణం చేపట్టామని, దీంతో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భయం లేదన్నారు. గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్‌ ఫ్రంట్‌ పార్క్‌​ కూడా ఏర్పాటు చేశామన్నారు. పార్కుకు కృష్ణమ్మ జలవిహార్‌గా నామకరణం చేశామని జగన్ తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కుప్పంలో తెరపైకి ప్రోటోకాల్ వివాదం…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


రేపు ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రేపు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …
అమరావతిలో దేశంలోనే తొలి శాటిలైట్ ఆధారిత హెలిపోర్ట్.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక అడుగు పడుతోంది. ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు, బ్యాంకులు, …
దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి విదేశీ పర్యటన కొనసాగుతోంది. …

CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039221
Total views : 194836

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: