Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh కృష్ణలంక కనకదుర్గమ్మ వారధిని ప్రారంభించిన సీఎం జగన్

కృష్ణలంక కనకదుర్గమ్మ వారధిని ప్రారంభించిన సీఎం జగన్

by Satya
CM Jagan inaugurated Krishna Lanka Kanakadurgamma bridge

విజయవాడ(Vijayawada):

విజయవాడలో కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి వంతెనను ఇవాళ సీఎం జగన్(CM Jagan) ప్రారంభించారు. రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నామని తెలిపారు. 369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర వాల్‌ నిర్మాణం చేపట్టామని, దీంతో 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా భయం లేదన్నారు. గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్‌ ఫ్రంట్‌ పార్క్‌​ కూడా ఏర్పాటు చేశామన్నారు. పార్కుకు కృష్ణమ్మ జలవిహార్‌గా నామకరణం చేశామని జగన్ తెలిపారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: కుప్పంలో తెరపైకి ప్రోటోకాల్ వివాదం…


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!
విశాఖ జిల్లా మాడుగులలో వంట గ్యాస్ కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. డిజిటల్ భారత్ పేరుతో బుకింగ్ …
నంద్యాల జిల్లా రుద్రవరంలో చమురు నిక్షేపాల అన్వేషణ.
నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో పెట్రోల్, డీజల్ నిక్షేపాల అన్వేషణ కలకలం రేపుతోంది. మండలంలోని పలు …
రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో కన్నప్రేమను కాలరాసిన అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. …

CVR న్యూ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014160
Total views : 79300

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.