312
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ , శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం.తిరుమల శ్రీవారిని నిన్న 67,198 మంది దర్శించుకున్న భక్తులు.నిన్న హుండీ ఆదాయం..4.19 కోట్లు..శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు…22,452 మంది.21 కంపార్ట్మెంట్ల లో వేచి ఉన్న భక్తులు.టోకెన్ లు లేని భక్తులకు 12 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.





Total views : 147112