Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home Andhra Pradesh విజయవాడలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కలకలం..!

విజయవాడలో డాక్టర్ కుటుంబం ఆత్మహత్య కలకలం..!

by Satya
Doctor's family committed suicide in Vijayawada

విజయవాడ (Vijayawada)లో డాక్టర్ కుటుంబం(Doctor’s family) ఆత్మహత్య కలకలం రేపింది. కుటుంబ సభ్యులు ఐదుగురు సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. వారిలో భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలు గా పోలీసు(Police)లు గుర్తించారు. ఈ ఘటన వెనక ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటనా స్థలానికి పోలీస్ కమిషనర్ రామకృష్ణ(Ramakrishna) క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో వచ్చి విచారణ చేపట్టారు. గురునానక్ కాలనీలో జరిగిన ఈ ఘటన పలువురిని కల్చివేసింది.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్
    ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్..లీసాగిల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్- హర్యానా హైకోర్టు నుంచి బదిలీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన జస్టిస్ లీసా గిల్..న్యాయరంగంలో విశేష…
  • అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం.
    కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు…
  • విశాఖలో భారీ డెవలప్‌మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
    విశాఖ ముఖచిత్రాన్ని మార్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఐటీ దిగ్గజ కంపెనీ క్యాప్‌ జెమినీ సీఈవో ఐమాన్‌ ఇజ్జత్‌తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్..విశాఖలో భారీ డెవలప్‌మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.