Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Telangana అక్రమంగా బూడిద సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్

అక్రమంగా బూడిద సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్

by Satya
అక్రమంగా బూడిద సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్

పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్ కో విద్యుత్ ప్లాంట్ కు సంబంధించిన క్రషర్ నగర్ యాష్ పాండ్ నుంచిఅక్రమంగా బూడిద సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్ , వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు. జెన్ కో పవర్ ప్లాంట్ సెక్యూరిటీ అధికారి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు యాష్ పాండ్ లో నిన్న రాత్రి బూడిదను తరలిస్తున్నారని సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు. వెంటనే రెండు బూడిద లారీల తో పాటు ఒక కారు, ఒక ఎక్సవేటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బూడిదను తరలిస్తూ లక్షల రూపాయలు గడుస్తున్నారని రామగుండం సీఐ అజయ్ బాబు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే చట్ట పరంగా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

  • సచివాలయంలో తెలంగాణ ఉద్యమకారులపై కీలక భేటీ..!
    తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అసలైన ఉద్యమకారుల గుర్తింపు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కేకే అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియపై విస్తృతంగా చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందన్న…
  • డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.
    ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమరావతిలో జరుగుతున్న కీలక కేబినెట్ సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్, అస్వస్థత కారణంగా సమావేశం మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన నేరుగా మంగళగిరిలోని క్యాంప్…
  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చుక్కెదురు.
    వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు తెలంగాణ హైకోర్టులో తక్షణ ఊరట లభించలేదు. ప్రభుత్వ భూమి ఆక్రమణ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, కేసును ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో…
  • అల్లూరి జిల్లా దారకొండ, సీలేరు ప్రాంతంలో మలేరియా పాజిటివ్స్.
    అల్లూరి జిల్లాలో విష జ్వరాల విజృంభణ దారుణం సృష్టిస్తోంది. దారకొండ, సీలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . రోజుకి 40 నుంచి 50 మంది పేషెంట్లు ఓపి కింద వస్తున్నారు .కొంతమంది ఆస్పత్రిలో చేరుతున్నారు…
  • విజయనగరం జిల్లా, గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం!
    విజయనగరం జిల్లా గరివిడి మండలంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వెదుళ్లవలస మాజీ సర్పంచ్ గుడివాడ తమ్మినాయుడు, అప్పటి తహశీల్దార్ బంగార్రాజు కుమ్మక్కై సుమారు 24 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ రికార్డుల ద్వారా వారి కుటుంబ…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

020174
Total views : 92337

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.