Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home TelanganaHyderabad Govt హాస్పటల్ లో ఘోరం

Govt హాస్పటల్ లో ఘోరం

by Rama
died

ఇబ్రహీంపట్నం govt హాస్పటల్ కి చికిత్స కోసం వేచి గంటల తరాపడ్డి వేచి చూసిన పలించని ప్రాణం .. చనిపోయిన వ్యక్తి యాట నరేష్ ఇబ్రహీంపట్నం నివాసి … ఉదయం 10 గంటలకు govt హాస్పిటల్ కి వెళ్లి చూసిన డాక్టర్లు లేక చూసే దిక్కు లేక .. డ్యూటి లో ఉన్న నర్సు ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుని కూర్చున్న 10 నిమిషాలకే చనిపోయాడు ..పట్టించుకోని నర్సులు ….ఇది ఇబ్రహీంపట్నం govt హాస్పిటల్ దుస్థితి …ఈ మారాని అధికారుల తీరు ….ఇబ్రహీంపట్నం mla గారు మంచి రెడ్డి కిషన్ రెడ్డి గారు ఈ హాస్పిటల్ చైర్మన్ … ఐన కూడా మారని పరిస్థితులు….

Advertisements

You may also like

Our Visitor

019374
Total views : 90594

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.