Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Telangana intuc కాంపల్లి సమ్మయ్య- సింగరేణి నష్టాల బాటలో పయనించేలా చేసింది కెసిఆర్…

intuc కాంపల్లి సమ్మయ్య- సింగరేణి నష్టాల బాటలో పయనించేలా చేసింది కెసిఆర్…

by Prakash
intuc Kampalli Sammaiya

మంచిర్యాల జిల్లా మందమర్రి

సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయుటకు బిజెపితో చేతులు కలిపి టిఆర్ఎస్ నీ బిఆర్ఎస్ గా మార్చి తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల మీద దెబ్బతీసిందని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రచారం కోన సాగిస్తున్నామని బుధవారం మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో intuc నాయకులు కాంపల్లి సమ్మయ్య పేర్కొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. తెలంగాణ వస్తే మన పరిపాలన మనమే చేసుకుంటాం మన నిధులు ఉద్యోగాలు మనకే వస్తాయి అని చెప్పిన టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ గా మార్చి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. సింగరేణిలో బొగ్గు గని కార్మిక సంఘం గెలిస్తే సింగరేణి కార్మికుల ఇళ్లను దివ్య కాంతులుగా వెలిగిస్తాం సింగరేణి కార్మికుల కుటుంబల పిల్లల భవిష్యత్తును మారుస్తానని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వలేదని సింగరేణి ఆదాయాన్ని రెండువేల కోట్లు వాడుకొని సింగరేణి నష్టాల బాటలో పయనించేలా కెసిఆర్ చేశారని మండిపడ్డారు అక్కడ కెసిఆర్ ఇక్కడున్నటువంటి బాల్క సుమన్ ని ఇంటికి పంపించేదాకా ఊరుకునేది లేదని ముక్తకంఠంతోని నినాదం చేస్తూ ప్రజలు ఏకమై వస్తున్నార ఎక్కడ కూడా దందాలు చేసి డబ్బులు సంపాదించలేదు ప్రజలకు కార్మికులకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన వారు ముందుండి సమస్యను తీరుస్తారని సూచించారు.వీరిద్దరు స్థానికులే గత 50 సంవత్సరాల నుండి కాక వెంకటస్వామి చెన్నూర్ని అదేవిధంగా పెద్దపెల్లి పార్లమెంటు సభ్యునిగా ఉండి అభివృద్ధి పదంలో నడిపించారానారు. అదేవిధంగా వివేక్ ఎంపీగా ఉన్నప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ ను తీసుకొచిన్న ఘనత వారిది నాన్ లోకల్ వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే పదవిలో ఉండి ఇసుక బొగ్గు బు దండాలు పాల్పడుతున్నారని కోట్లు సంపాదించిన వ్యక్తి కి ప్రజలు బుద్ది చేపి తరిమివేయాలని ఎన్నికలలో కాంగ్రెస్ కు అభ్యర్థి వివేక్ భారీ మెజార్టీ తో గెలిపించలని ఐఎన్టీయూసీ యూనియన్ కోరారు .

Advertisements

You may also like

Our Visitor

009386
Total views : 62225

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.