Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Andhra Pradesh వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ కందుల నారాయణరెడ్డి

వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ కందుల నారాయణరెడ్డి

by Satya
Kandula Narayana Reddy

టీడీపీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం మర్చిపోవడానికి.. వారు ఏమైనా చదువు రానివారనుకుంటున్నారా అని నిలదీశారు. మార్కాపురం పట్టణంలో మైనార్టీల ఓట్లు 80% తమకు వస్తాయని వైసీపీ నేతలు ప్రగర్భాలు పలుకతున్నారన్నారు. వైసీపీ గెలిస్తే నియోజకవర్గంలో 22 సంవత్సరాల తన శ్రమ ఎక్కడికి పోవాలని కందుల ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై పదివేల మెజార్టీతో గెలుస్తానన్నారు. లేకుంటే తన తల నరికి గడియార స్తంభానికి వేలాడదీయండంటూ సవాల్ విసిరారు. తాము ఆస్తులు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటిపై వైసీపీ నేతల ఫోటోలు ఎందుకన్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

Advertisements

You may also like

Our Visitor

039465
Total views : 196950

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: