Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra Pradesh వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ కందుల నారాయణరెడ్డి

వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ కందుల నారాయణరెడ్డి

by Satya
Kandula Narayana Reddy

టీడీపీ ఇన్చార్జ్ కందుల నారాయణరెడ్డి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో ఆవేశపూరిత ప్రసంగం చేశారు. మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం మర్చిపోవడానికి.. వారు ఏమైనా చదువు రానివారనుకుంటున్నారా అని నిలదీశారు. మార్కాపురం పట్టణంలో మైనార్టీల ఓట్లు 80% తమకు వస్తాయని వైసీపీ నేతలు ప్రగర్భాలు పలుకతున్నారన్నారు. వైసీపీ గెలిస్తే నియోజకవర్గంలో 22 సంవత్సరాల తన శ్రమ ఎక్కడికి పోవాలని కందుల ఆవేదన వ్యక్తం చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిపై పదివేల మెజార్టీతో గెలుస్తానన్నారు. లేకుంటే తన తల నరికి గడియార స్తంభానికి వేలాడదీయండంటూ సవాల్ విసిరారు. తాము ఆస్తులు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటిపై వైసీపీ నేతల ఫోటోలు ఎందుకన్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం …
కోనసీమ జిల్లా రాజోలులోని సీహెచ్ సీ లో గైనకాలజిస్టుల కొరత..
డాక్టర్..బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గైనకాలజిస్టుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వ …

Advertisements

You may also like

Our Visitor

014458
Total views : 80262

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.