Wednesday, June 3, 2026
News Navigation
Wednesday, June 3, 2026
News Navigation

Breaking

Wednesday, June 3, 2026
Home Latest News బంగారం కోసం సొంత అవ్వనే చంపిన మనవుడు..

బంగారం కోసం సొంత అవ్వనే చంపిన మనవుడు..

by Rama
Grand Ma

కర్నూలు (Karnool) జిల్లాలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. బంగారం కోసం సొంత అవ్వనే చంపాడు (Murder) ఓ మనవుడు. వివరాల్లోకి వెళితే గోనెగండ్ల మండలం పెద్దమరవీడులో వృదురాలైన నాగమ్మ అనే మహిళను ఇంటి వద్దే వదిలి కుటుంబ సభ్యులు బ్రతకడానికి వేరే ఉరికి వలస వెళ్లారు. అయితే చెడు అలవాట్లకు బానిసైన మనవడు వెంకటేష్, నాగమ్మ వద్ద ఉన్న బంగారు నగలపై కన్నేశాడు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఎలాగైనా ఆ బంగారాన్ని తీసుకునేందుకు పన్నాగం పన్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఈ నేల 5 వ తేదీన నాగమ్మ ను చంపి ఇంట్లోనే పూడ్చి పెట్టి బంగారం తీసుకుని అమ్మి జల్సాలు చేస్తూ ఏమి తెలియనట్లు నాటకం ఆడాడు. అయితే ఈ నెల 13 న ఇంటికి వచ్చిన నాగమ్మ కుమారుడు ఇంట్లో నాగమ్మ కనపడకపోవడంతో మొత్తం ఆరా తీసాడు. ఎక్కడా కనపడకపోవడంతో గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టాగా, విచారణలో భాగంగా వెంకటేష్ ని అదుపులోకి తీసుకొని తమ దైన శైలిలో విచారించగా బంగారం కోసం తన నాన్నమ్మను చంపిన విషయం చెప్పాడు. వెంకటేష్ పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం..


ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.
ఐఐటి ఫలితాలలో కృష్ణాజిల్లా గుడివాడ విశ్వభారతి విద్యాసంస్థలు విజయకేతనం ఎగురవేశాయి. ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ …
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు, సేనా గళం …
గుంటూరు జిల్లా తాడేపల్లిలో 92 ఎకరాల భూ వివాదం.
కోట్ల రూపాయల విలువైన భూములను కాజేసేందుకు భారీ కుట్ర జరిగిందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతులు …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

019589
Total views : 91183

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.