401
కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్, ఐచర్ లారీ డీ కొట్టడంతో, ఇద్దరు (డ్రైవర్లు) వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఐచర్ లారీ డ్రైవర్ మహరాష్ట్ర కు చెందిన సంపత్, ట్రాక్టర్ డ్రైవర్ మంత్రాలయంకు చెందిన తెలుగు బడేసాబ్ గా పోలీసులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహలను పోస్టు మార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. భారిగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: కవిత అరెస్టును ఖండిస్తున్న హరీశ్రావు..
ఢిల్లీలో యూఎస్-ఇండియా న్యూక్లియర్ సదస్సులో మంత్రి లోకేష్.
భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను నమ్మకమైన గ్లోబల్ భాగస్వామిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర మంత్రి …
రాయల్ ఎన్ ఫీల్డ్ భారీ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో బుల్లెట్ మోటార్ సైకిల్ ప్రాజెక్టు ఏర్పాటు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు …
మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా …
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి





Total views : 80601