Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh ఏపీలో మద్యం షాపుల కోసం భారీగా అప్లికేషన్లు

ఏపీలో మద్యం షాపుల కోసం భారీగా అప్లికేషన్లు

by Satya
ఏపీలో మద్యం షాపుల కోసం భారీగా అప్లికేషన్లు

ఏపీలో మద్యం షాపుల లైసెన్స్ కోసం అప్లికేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల 396 షాపులకు గానూ ఇప్పటివరకు 8 వేల 274 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 153 షాపులకు 855 దరఖాస్తులు వచ్చాయి. స్వల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 40 షాపులకు 75 అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. సత్యసాయి జిల్లాలోనూ 87 షాపులకు 132 అప్లికేషన్లు వచ్చినట్లు చెప్పారు. అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ఏపీలో నూతన మద్యం పాలసీ అమల్లో ఉంటుంది. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఈ నెల 11న లాటరీ తీసి లైసెన్స్‌లు అందించనున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన రచనను ఆ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో.. ‘ ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో..ప్రాణాల్ని ఆటబంతుల్లా…
  • అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు.
    అనకాపల్లి జిల్లాలో జిల్లా ఎస్పీ మానవత్వం చాటుకున్నారు. వి.మాడుగుల మండలం, జంపెన గ్రామానికి చెందిన పెచ్చేటి రాజు గంజాయి కేసులో విశాఖపట్నం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. కాగా, మే 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని పెద్ద కుమారుడు సాయి…
  • దేశవ్యాప్తంగా “పెద్ది” ఫీవర్..
    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటించిన సినిమా పెద్ది. ఉప్పెన సినిమాతో ప్రభంజనం సృష్టించిన బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా మెరిశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో…
  • ఉమ్మడి నిజామాబాదు జిల్లా, బిబిపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకోసం పాదయాత్ర.
    ఉమ్మడి నిజామాబాదు జిల్లా బిబిపేట గ్రామానికి చెందిన ఎల్లమైన నందినికి గ్రామంలో 18 మందితో పాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జాబితాలో పేరు వచ్చింది. అయితే ఇంటి నిర్మాణం చేసుకోవడానికి మంజూరు పత్రం రాలేదు. అధికారులను అడిగితే ఎంపీడీఓ లాగిన్ లో…
  • నల్లగొండ జిల్లా, డిండి మండలం, ఎర్రగుంటపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం.
    నల్లగొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది .ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి ఒకరు మృతి చెందగా, సుమారు 300 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. వరుసగా వెళ్తున్న మూడు డీసీఎం వాహనాలు ఒకదానికొకటి వెనుక నుంచి…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

020055
Total views : 92154

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.