రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గం, brs నుంచి ఎమ్మెల్యే గా సబితా ఇంద్రారెడ్డి 3వ సారి భారీ మెజార్టీతో గెలిచారు. మహేశ్వరం ప్రజలు భారాస నాయకులు, కార్యకర్తలు తో కలిసి స్థానిక శివ గంగ ఆలయం లో పూజలు చేసి.. స్థానిక పోతర్ల బాబయ్యా హల్ లో కార్యకర్తను, నాయకులతో, స్థానిక ప్రజలతో కలసి మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారు. మహేశ్వరం ప్రజలు తమ పట్ల చూపిన అభిమానం, ఆదరణ, మరువ లేనిది, మీ రుణం తీర్చుకుంట అని ఎమోషనల్ గా మాట్లాడారు. కష్ట పడి పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఇది విజయోత్సవ సభ కాదు.. కృతజ్ఞత సభ.. బాధ్యత గా పని చేస్తా…ప్రజా సమస్యల గురించి అలుపు లేకుండా కృషి చేస్తా ప్రభుత్వం ఎది అయినా పని తీసుకోవడం లో ముందుంట ఇక మీదట మీలో ఉంటా మీతో కలిసి ఉంటా ప్రతి ఎలక్షన్ లో మిమ్మలి గెలిపించూకుంట… మి గెలుపు నా గెలుపు ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి నాయకుడు, కార్యకర్త తో కలుస్తా.. మీ గెలుపుకు కృషి చేస్తా… అని తెలిపారు.
హ్యాట్రిక్ సాధించిన ఎమ్మెల్యే సబితారెడ్డి
249
previous post






Total views : 89111