Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh అసైన్డ్ ల్యాండ్ పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

అసైన్డ్ ల్యాండ్ పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

by
mla nagarjuna reddy

ప్రభుత్వ భూములపై ఆధారపడి 20 సంవత్సరాల పంటలు వేసుకొని రైతులు అనుభవిస్తున్న భూములకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశంతో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని తర్లుపాడు, కొనకలమిట్ల, పొదిలి, మార్కాపురం నాలుగు మండలాలలో 1210 మంది రైతులకు మరియు కొత్తగా 19 మంది రైతు లబ్ధిదారులకు పట్టణంలోని యస్.సి.బి.సి కాలనీలోని వెలుగు కార్యాలయంలో అసైన్డ్ ల్యాండ్ పట్టాలను ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, తాసిల్దార్లు, పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019365
Total views : 90557

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.