Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh మృతి చెందిన వడ్డే ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

మృతి చెందిన వడ్డే ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

by Rama
nara bhuvaneswari

చంద్రబాబు అక్రమ అరెస్టుతో అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో మృతి చెందిన వడ్డే ఆంజనేయులు కుటుంబాన్ని గురువారం నారా భువనేశ్వరి, స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరామర్శించారు. ముందుగా గ్రామంలో నారా భువనేశ్వరి కి టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వడ్డే ఆంజనేయులు(vadde anjaneyulu) చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి(Nara Bhuvaneswari) మాట్లాడుతూ…

వచ్చే ఎన్నికలలో ఓటు హక్కు ప్రాధాన్యత గుర్తుపెట్టుకుని వచ్చే ఎన్నికలలో టీడీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు కోరారు. టీడీపీ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అంటే క్రమశిక్షణ పార్టీ అని నాయకుడు అంటే చంద్రబాబు అని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు గుంతకల్ నియోజకవర్గం ఇన్చార్జి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్, టీడీపీ డాక్టర్ సెల్ పత్తి హిమబిందు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Nara Bhuvaneshwari visited the Vadde Anjaneyu family

ఇది చదవండి: వేములవాడ రాజన్న ప్రసాదం ఏర్పాట్లు..

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.
తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను మరింత పెంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి …
హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.
హైదరాబాద్‌ అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక ఘనతను అందుకోనుంది. భారత్‌లో తొలిసారిగా అంతర్జాతీయ …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: