స్థానిక శెట్టిబలిజిపేటలో మెయిన్ జగ్గంపేటలో డ్రైనేజీ పూడికతీత ప్రారంభించిన టిడిపి అధ్యక్షులు నవీన్ . ఈ సందర్భంగా జీను మణిబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ ఎన్నికలు పూర్తయిన తర్వాత మా నాయకుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయకుండానే అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టడం ఎన్నికలకు ముందు మా నాయకులు నెహ్రూ, నవీన్ లు గ్రామాల్లో పర్యటించేటప్పుడు ప్రజల వివరించిన సమస్యలను ఒక్కొక్కటిగా తీర్చడంలో భాగంగా ఈరోజు శెట్టిబలిజిపేటలో డ్రైనేజీల సమస్యను ముందుగా తీర్చాలని ఉద్దేశంతో పూడికతీత ప్రారంభించామని అదేవిధంగా పుష్కర ఎత్తిపోతల పథకం సంబంధించి మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్య వివరించడం అప్పుడే అధికారులు దీనిపై చర్యలు ప్రారంభించడం జరిగిందని గత వైసిపి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలలో ఒక్కరోజైనా ప్రజా సమస్యల పరిష్కరించలేదని అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంగి రాంబాబు, బుర్రి సత్తిబాబు, బచ్చల సుధీర్, పిలా మహేష్, కురుమల్ల నాగేశ్వరరావు, నే దూరి గణేష్, తోలుగంటి ప్రవీణ్ రెడ్డి, నండ్ల చిరంజీవి, రీస్ రమణ,కొండ్రుతూశ్రీను, వైభోగుల కొండబాబు యాదవ్, రాయి సాయి, వైభోగుల శ్రీనివాస్ యాదవ్, తుమ్మల కిషోర్, గొర్రెల వీరబాబు, కింగం రామకృష్ణ, చేలికాని హరి ముత్యాల సత్యనారాయణ, కోడూరి సత్యనారాయణ, పలివెల ఏసు రాజు, తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 200968