Monday, March 16, 2026
News Navigation

Breaking

Monday, March 16, 2026
Home Andhra Pradesh పండు వెన్నెల్లో రాములోరి కళ్యాణం..

పండు వెన్నెల్లో రాములోరి కళ్యాణం..

by Prakash
Ontimitta

కడప జిల్లా ఒంటి మిట్ట కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి ఈ నెల 26 వ తేదీ వరకూ జరిగే ఉత్సవాలకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ అధికారులు చలువ పందిల్లు, తాగునీరు, మజ్జిగ, అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం కోదండరాముని కళ్యాణమని.. పండు వెన్నెల్లో రాములోరి కళ్యాణం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు అంటున్నారు.

Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.