సిఎంగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు .రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు కామెంట్స్ . విధ్వంసమైన ప్రభుత్వ వ్యవస్థలను గాడిన పెట్టడంపై ప్రతిక్షణం ఆలోచనలు చేస్తున్నారు. ఓ పక్క అధికార వ్యవస్థల ప్రక్షాళన, మరోపక్క పార్టీ కార్యకర్తలు, నేతలకు సమయం ఇవ్వడం, ఇంకో పక్క రాష్ట్ర అభివృద్దికి అవసరమైన ప్రణాళికలు రచించడంలో ఒక్క క్షణం కూడా వృధా కాకుండా పనిచేస్తున్నారు. దాన్ని బలపరిచే ఒక ఆసక్తికర ఘటన సిఎంవోలో జరిగింది.
సంక్షేమ పథకాల అమలుతో పాటు….పెట్టుబడులు, అభివృద్ది కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగేలా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో దేశంలో పెట్టుబడులకు సంబంధించి జరిగే పరిణామాలను ఎప్పటికిప్పుడు తెలుసుకునేప్రయత్నం చేస్తున్నారు. వందల, వేల కోట్ల టర్నొవర్ కలిగిన కంపెనీలు, సంస్థలు తమ వ్యాపార విస్తరణకు సంబంధించిన వార్తలు అన్నీ తనకు చేరేలా చూడమని అధికార్లను ఆదేశించారు.
ఏఏ విదేశీ సంస్థలు పెట్టుబడుల కోసం భారతదేశం వైపు చూస్తున్నాయి….కార్పొరేట్, బిజినెస్ సెక్టార్ లో అటు వంటి పరిణామాలు ఏం జరుగుతున్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తన నోటీస్ కు తేవాలని అధికారులకు సూచించారు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 202699