Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

by Rama
Revanth Reddy

సీఎం రెవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు . ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కోసం పని చేసినవారికే ఈ కమిటీలో ప్రాధాన్యత దక్కాలన్నారు. త్వరలో జరిగే పార్లమొంట్ ఎన్నికల్లో కాంగ్రస్ అభ్యర్దుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ప్రతీ నియోజకవర్గ అభివృద్దికి 10 కోట్ల ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు.

Advertisements

You may also like

Our Visitor

039667
Total views : 199100

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: