కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం వైసిపి ఇన్చార్జిగా ఉమ్మడి రాష్ట్రాల మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం నియమితులయ్యారు. వైయస్సార్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ విడుదల చేసిన ఇన్చార్జిల లిస్టులో నరసింహం పేరును ప్రకటించారు. దీంతో జగ్గంపేట నియోజకవర్గంలో నరసింహం అభిమానులు వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. 2024లో జగ్గంపేట నియోజకవర్గంలో వైస్సార్సీపీ గెలుపు తధ్యమన్నారు.
Tag:





Total views : 91084