మే 13 న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన నేపథ్యంలో …
ananthapuram district news
-
-
కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేవలం ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఉరవకొండ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం …
-
రాయదుర్గంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్ (Police March Fast). ఎన్నికల నిబంధనలో ఎవరు ఉల్లంఘించిన కఠిన చర్యలు. రాయదుర్గం పట్టణంలో గురువారం కళ్యాణదుర్గం డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ మార్చ్ ఫాస్ట్ (Police March Fast) కార్యక్రమాన్ని నిర్వహించారు. …
-
ముస్లిమ్ మైనార్టీలు విశేషంగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారని, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముస్లింల సంక్షేమాన్ని విస్మరించిందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గం నియోజకవర్గం లోని కనేకల్ మండల కేంద్రంలో తేదేపా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ …
-
ఎన్నికల సమీస్తున్న తరుణంలో నేతల మాటల తూటల కన్నా… ఫ్లెక్సీల రగడే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మరొకసారి ఫ్లెక్సీల వార్ మొదలైంది. తాడిపత్రికి నారా లోకేష్ వస్తున్న తరుణంలో టిడిపి నాయకులు భారీగా …
-
అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణ సమీపంలో నివాసానికి యోగ్యంగా ఉన్న అత్యంత విలువైన (రూ.5 కోట్లు) సొంత భూమిని వైసీసీ రాష్ట్ర మైనార్టీ నాయకుడు ఫయాజ్ భాష పేదలకు పంచిపెట్టాడు. శనివారం నిర్వహించిన ఈ శుభ కార్యాన్ని వైసీపీ …
-
తాడిపత్రి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి యువ చైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టి పెద్దవడుగూరు, యాడికి, పెద్దపప్పూరు మండలాలలో పూర్తి చేశారు. నాలుగవ విడుత లో భాగంగా తాడిపత్రి …
-
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం లోని డి హీరేహాల్ మండలం మురడి లో ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రం లో శనివారం తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసుల దంపతులు పార్టీ నాయకులతో …
-
అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పామిడి మండలం అనుంపల్లి గ్రామానికి చెందిన శేషాద్రి అనే రైతు ల్యాండ్ ముటేషన్ కొరకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ల్యాండ్ ముటేషన్ చేయాలంటే 10000 …
-
Anantapur District : రాష్ట్రంలో నిరంకుశ పాలన, విధ్వంసకర పాలన, రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ కోరుకున్నాడని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గుమ్మగట్ట మండలం లో తాళ్లకేర గ్రామంలో మనకోసం మన శీనన్న అనే కార్యక్రమంలో …