Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh ఉరవకొండలో జోరుగా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం..

ఉరవకొండలో జోరుగా విశ్వేశ్వర్ రెడ్డి ప్రచారం..

by Prakash
Vishweshwar Reddy campaigning

కుల, మత భేదాలు లేకుండా ప్రతి ఒక్క ఇంటికి సంక్షేమ పథకాలను అందించిన ఘనత కేవలం ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఉరవకొండ నియోజకవర్గం వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా కూడేరు మండలం ముద్దలాపురం గ్రామంలో అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ తో కలసి ప్రచారం నిర్వచించారు. నవరత్నాల పేరుతో ప్రతి సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా పథకాలను పంపిణీ చేశామని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరో మారు జగన్ కు ఆశీర్వదించాలని కోరారు.

Advertisements

You may also like

Our Visitor

013885
Total views : 78312

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.