మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ వైస్ ఛైర్మన్ అబ్దుల్ రహీం సమావేశానికి అధ్యక్షత వహించి ప్రారంభించారు. 6 అంశాలతో కూడిన పంబింగ్ వర్క్స్, ఎస్ఈడీ బల్బ్ రీ ప్లేస్ మెంట్, సీవీ రామన్ కళాశాల దృఢత్వం, మున్సిపల్ సాధారణ నిధులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై చర్చించారు.అనంతపురం జిల్లా తాడపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆరు అంశాలపై ఆమోదం తెలిపారు. టిడిపికౌన్సిలర్లు మాట్లాడుతూ సర్ సివి రామన్ కళాశాల దృఢత్వం మరియు నాసిరకంగా నిర్మించారని వాటిపై చర్యలు తీసుకొని కళాశాను నిలిపివేయాలని అన్నారు.తాడపత్రి పట్టణంలో 6 అంశాలతో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అంతేకాకుండా కళాశాల విద్యార్థులకు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తెలిపారు. వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. జీ +2 పర్మిషన్ ఉంటే జి +4 నిర్మించారని అన్నారు. కళాశాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే ధర్నా కైన వెనకాడ బోమని టిడిపి కౌన్సిలర్లు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చేనెలలో భారత్కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్కు వచ్చిన షీ జిన్పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.