ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో మారుమోగుతున్న పేరు ఏమైనా ఉందా అంటే ఉంది అనే చెప్పుకోవాలి . మరి ఎవరో కాదు మన అఘోరి మాతనే .. మంగళగిరి బైపాస్ రోడ్డు వద్ద ఆగోరీమాత హ హడావిడి అంత ఇంతా కాదు. తాను కార్ సర్వీసింగ్ కి వచ్చిన సమయంలో పోలీసులు తనను అడ్డుకుంటున్నారని పోలీసుల మీద కోపం తో హైవే ఫై ధర్నాకు దిగింది . అమరావతిలో మహిళ అఘోరీ హల్చల్ తో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందని నచ్చచెప్పడానికి వచ్చిన పోలీసుల ఫై ఆమె వాగ్వాదానికి దిగింది. అప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనవద్దకు రావాలి అని నిరసనకు దిగింది. దేనితో తన డిమాండ్ ను తీర్చలేక ప్రయాణికులకు ఇబ్బంది కలగ కూడదు అని పోలీసులు అఘోరీమాతను తాళ్లతో బందించారు.
ఇంతకు ఈ అఘోరి మాత నిజమైన అఘోర మాతనేనా .. ఇన్నిరోజులు లేనిది జనం మధ్యలోకి ఇప్పుడు ఎందుకువచ్చిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి . కొంతమందికి అఘోరాలు అంటే భయం.. భక్తి. కానీ ఈ అఘోరిని చూస్తే మాత్రం పూర్తిగా ఈమె రూట్ సెపరేట్. ఈమె ఎక్కడికి వెళ్లిన పోలీసులతో నానా హంగామా చేస్తుంది .ఈమె దారికి అడ్డొస్తే శాపనార్దాలతో చెమటలు పట్టిస్తుంది .
ఇంతకీ ఆఘోరీమాత హడావిడి అంత దేని కోసం ? సనాతన ధర్మ కోసమా ? దర్మం పేరుతో న్యూసెన్స్ చేయడమా ? అంత ఖరీదయిన కార్లు ఎక్కడివి తనకి ? పబ్లిసిటీ కోసమా ? ఇంతకు ఈ అఘోరి మాత నిజమైన అఘోర మాతనేనా ? ఇన్నిరోజులు లేనిది జనం మధ్యలోకి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ ప్రజలను సందిగ్ధం లో పడేస్తుంది ఈ అఘోరి మాత
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కొండాపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాతగా అనురాగ్ అధర్వ రాజు రచనా దర్శకత్వంలో వర్ధన్ మయూర్ కొయ్యాడ సినిమాటోగ్రాఫర్ గా ప్రారంభమైన చిత్రం లఫూట్ గ్యాంగ్. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధృవన్ ఈ చిత్రానికి సంగీతం…
- ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్ మీద ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ మూవీకి రవి కుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు.…
- రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..అర్ధరాత్రి వేళ నిర్మానుష్య ప్రాంతంలో మంటల్లో చిక్కుకున్న ఓ కారు… మొదట అది సాధారణ ప్రమాదంగా కనిపించింది. కానీ, కాసేపటికే బయటపడిన నిజాలు పోలీసులను సైతం షాక్కు గురిచేశాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లా సమీపంలో మాజీ సర్పంచ్తో పాటు నలుగురిని…
- పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..పెద్దపల్లి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర మంత్రుల బృందం పరిశీలించింది. జిల్లాలో పండిన వరి పంట, కొనుగోలు పరిస్థితులపై అధికారులు, రైతులతో నేరుగా మాట్లాడి వివరాలు తెలుసుకుంది. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రులు, అనంతరం…
- సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు..భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి, దేశంలోని అన్ని హైకోర్టులకు ఖచ్చితంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 89068