నాగాయలంక (Nagayalanka) మండలంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ లో 200 కుటుంబాల అగ్నికుల క్షత్రియులు చేరారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీతో టిడిపిలో చేరారు. తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో ఐదు గ్రామాల వైసిపి నాయకులు, కార్యకర్తలు చేరారు. ఎదురుమొండి దీవుల నుండి తన అనుచరులతో, కుటుంబ సభ్యులతో తెలుగుదేశం పార్టీలో చేరిన సైకం అర్జునరావు మనుమడు సైకం దినేష్ ముఖ్య అతిథులుగా టిడిపి జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణ, నాగాయలంకమండల టీడీపీ అధ్యక్షులు మెండు లక్షణ రావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ మండవ బాలవర్ధన్ రావు జిల్లా మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత నాగాయలంక పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ తలశిల వెంకట నరసింహారావు (నాని) 6 మండల పార్టీ ప్రెసిడెంట్ పార్టీ నాయకులు అభిమానులు మహిళలు వేలాదిగా పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇరాన్పై అమెరికా మళ్లీ క్షిపణి దాడులు.పశ్చిమాసియాలో కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నౌకలను అడ్డుకుంటున్న ఇరాన్పై అమెరికా వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా ‘ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్…
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన.పశ్చిమాసియాలో తాజా ఉద్రిక్త పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాల మీదుగా వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడులు జరగడం, ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడం శాంతి, భద్రత, స్థిరత్వానికి ముప్పుగా మారుతాయని విదేశాంగ శాఖ పేర్కొంది. అన్ని…
- తిరుమలలో జులై, ఆగస్ట్, సెప్టెంబర్లలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.తిరుమల శ్రీవారి దర్శనానికి రాబోయే మూడు నెలల్లో ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న భక్తులకు టీటీడీ ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పలు పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆయా తేదీలలో వీఐపీ…






Total views : 194365