శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో …
#cmrevanthreddy
-
-
రాష్ట్ర విభజన తరువాత వరుసగా తెలంగాణలో వివిధ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, విశ్వవిద్యాలయాల పేర్లు మారుతున్నాయి. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడతామని ప్రకటించారు. అయితే, రేవంత్ చేసిన …
-
రేవంత్ రెడ్డికి దమ్ముంటే అమరవీరుల స్థూపం వద్ద చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. నిత్యం అబద్దాలే ఊపిరిగా బతుకుతున్న రేవంత్ రెడ్డి.. చిన్న పిల్లల ముందు కూడా చక్కగా అబద్దాలు చెప్పారని …
-
ఒరిజినల్ సిటీ అయిన ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ ను త్వరగా పట్టాలు ఎక్కించడానికి సంబంధించిన స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దాదాపు ఏడున్నర కిలోమీటర్ల నిడివి గల ఎంజీబీఎస్ …
-
రంగారెడ్డి జిల్లా చిలుకూరులోని సంక్షేమ వసతిగృహాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివితేనే విద్యార్థులు రాణిస్తారనే అపోహ ఉండేదని.. పీవీ నర్సింహా రావు హయాంలో తొలిసారిగా సర్వేల్లో సంక్షేమ హాస్టళ్లను ప్రారంభించారని గుర్తుచేశారు. సర్వేల్లో చదివిన …
-
ప్రముఖ సినీనటుడు అల్లు అర్జున్ అరెస్టు ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వాహకులు సంబంధిత అధికారులకు ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ.. అరెస్టు చేయడం ఉద్దేశపూర్వకమేనని అర్థమవుతోందన్నారు. కార్యక్రమ వేదిక వద్ద భద్రత …
-
తెలంగాణలో రేపటినుంచి గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలనిర్వహణ కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు సిద్ధం చేసింది. రేపు, ఎల్లుండి ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు చర్యలు …
-
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంక్షేమ హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు… గురుకుల, రెసిడెన్షియల్ హాస్టళ్లను …
-
అల్లు అర్జున్ అరెస్ట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పందించారు. తప్పు ఎవరు చేసినా తప్పే.. చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నారు. చట్టం ముందు అందరూ సమానులేని, ఎవరూ అతీతులు కాదని, సినిమాలు తీసి సంపాదించుకున్నారని ఆరోపించారు. …
-
కేటీఆర్ ప్రతీది రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు రావొద్దని కేటీఆర్ చెప్పారని దీన్ని బట్టి ఆ పార్టీ మానసిక స్థితి ఏంటో తెలుస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు …